‘‘కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం

స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభం’’

‘‘కో ధర్మః సర్వధర్మానాం భవతః పరమో మతః

కిం జపన్‌ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్‌’’

పై రెండు శ్లోకాలలోని ప్రశ్నలు ఆరు.

  1. దైవతమేది? 2. పరాయణమేది? 3. స్తోత్రవ్యుడెవరు? 4. అర్చనీయు డెవరు? 5.నీకభీష్టమగు ధర్మమేది? 6. జపింపదగినది ఏది?

ముందుగా ఈ ఆరు ప్రశ్నలను వివరించుకుందాం!